30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణగజ్వేల్ రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయ్యాలి: జిల్లా కలెక్టర్

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయ్యాలి: జిల్లా కలెక్టర్

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయ్యాలి: జిల్లా కలెక్టర్

యధార్ధవాది ప్రతినిధి సిద్దిపేట

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. గజ్వేల్ పట్టణం చుట్టూ జరుగుతున్న నాలుగు వరుసల రింగ్ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. 22కి.మి రింగ్ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేయాలనీ, నిర్మాణ ఏజెన్సీ ఆర్ఎన్ కన్ స్ట్రక్షన్ అధికారులకు తెలిపారు. చౌరస్తా మద్యలో సెంట్రల్ లైటింగ్, కాటిల్ బోర్డు, ఐమాక్స్ లైట్లు, చౌరస్తాలు, రింగ్ రోడ్డు డివైడర్ మద్యలో, రెండు పక్కల చెట్లు, గ్రీనరి ఓక వరుసలో పూల మొక్కలు, అందంగా కనిపించేలా తిర్చిదిద్దాలని ప్లాంటేషన్ కాంట్రాక్టర్ కి తెలిపారు. ప్లాంటేషన్ పనులను గజ్వేల్ గడా స్పెషల్ అధికారి ముత్యంరెడ్డి రోజు పర్యవేక్షణ చేయ్యాలనీ ఆదేశించారు. రోడ్డు భవనాలు, ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ అధికారులు సమన్వయంతో పనిచేయలని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్&బి ఈఈ సుదర్శన్ రెడ్డి, డిఈ రామక్రిష్ణ, గజ్వేల్ మునిసిపల్ చైర్మన్ రాజమౌళి, ఎజెన్సీ బృందం బీఅర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్