గణతంత్ర దినోత్సవ ప్రశంసా పత్రాలు అందచేసిన: జిల్లా ఎస్.పి
యదార్థవాది ప్రతినిది మెదక్
74 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మెదక్ జిల్లా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని, అదనపు ఎస్.పి డా. బి.బాలస్వామి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పి. సైదులు, ఏ.ఆర్ డి.ఎస్.పి. శ్రీనివాస్, ఆర్.ఐ అచ్యుత రావ్, ఎస్.బి.సి.ఐ.నవీన్ బాబు, డి.సి.ఆర్.బి. సి.ఐ. శ్రీ. దిలీప్ కుమార్, సి.ఐ.శ్రీ.శ్రీధర్, సి.సి.ఎస్. సి.ఐ. శ్రీ.గోపినాథ్, ఐ.టి. కోరే ఎస్.ఐ. రాజు గౌడ్, డి.పి.ఓ సిబ్బంది పాల్గొన్నారు.
