గ్రామపంచాయతీ భవనము నిధులు మంజూరు
యదార్థవాది ప్రతినిది నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా మండల కుర్దుల్ పేట్ గ్రామానికి సిసి రోడ్డు, గ్రామపంచాయతీ భవనము ఎమ్మెల్యే బాజిరెడ్డి మంజూరు చేయించారని సర్పంచ్ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలసి ధన్యవాదాలు తెలియచేశారు.. ఇకర్యక్రమములో ధర్పల్లి జడ్పిటిసి జగన్, ఎంపీటీసీ సతీష్, బిఆర్ఎస్ నాయకులు ఆదిత్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.