29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఘనంగా సీతారాముల కళ్యాణం

ఘనంగా సీతారాముల కళ్యాణం

ఘనంగా సీతారాముల కళ్యాణం

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

పోచంపాడు గోదావరి నది తిరాన ఉన్న శ్రీ కోదండ రామక్షేత్రం ఆలయానికి ఎమ్మేల్సీ కవిత తరుపున పట్టువస్త్రాలను తలంబ్రాలను బినోల గ్రామ సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు సమర్పిచారు.. గురువారం సీతారాముల కళ్యాణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేణు తెలంగాణా జాగృతి బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు జోగన్ పల్లి సతీష్ గౌడ్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బాలా గౌడ్ తూమ అనిల్ బాబు రాజేష్ అజయ్ ఆలయాల పూజారిలు భక్తులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్