చింతా ప్రభాకర్ కు ఘన సన్మానం.
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది
- సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో
మంగళవారం చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గా గెలుపొందిన చింత ప్రభాకర్ కు సదాశిపేట మండల చందాపూర్ గ్రామవాసులు బీఆర్ఎస్ కార్యకర్తలు శాలువా వేసి పూలమాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మానయ్య మాజీ సర్పంచ్ చంద్రన్న మాజీ ఎంపిటిసి లు సంజీవులు మానయ్య వార్డు మెంబర్ బాబు బీఆర్ ఎస్ నాయకులు ఇలియాజ్ నారాయణ అజయ్ రవి భరత్ తదితరులు పాల్గొన్నారు.