మెగాస్టార్ చిరంజీవి తో డైరెక్టర్ మెహర్ రమేష్ బోలా శంకర్ మూవీ తీస్తున్నాడు.
వేదాళం తమిళ సినిమా కి వర్జినల్ రీమేక్ మూవీలో లో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా హీరోయిన్ గా తమన్నా ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది. సైరా లో ఓ ప్రత్యేక పాత్రలో నటించిన తమన్నా ఇప్పుడు చిరు సరసన హీరోయిన్ గా నటిస్తుంది.