25.7 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్చెరుకు రైతుల జీవితాల్లో చేదు...

చెరుకు రైతుల జీవితాల్లో చేదు…

విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్ సి సి ఎస్ చక్కెర కర్మాగారం వద్ద నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కర్మాగారం నుంచి రైతులకు రావలసిన రూపాయలు 16.38 కోట్లు ఇప్పించేలా చూడాల్సిన పాలనా యంత్రాంగం ఈ సమస్యను శాంతి భద్రతల అంశం గా చూడటం భావ్యం కాదని అన్నారు. రైతులకు వారి జీవితాల్లో దీనికి బదులు చేదు నిండిందని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్