
చేర్యాల జెడ్పీటీసీ మృతి…
చేర్యాల 26 డిసంబర్ 22
సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ శేట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేయడంతో మృతి…తలకు తీవ్రగాయాలు అపస్మారక స్థితిలో ఉన్న మల్లేశం ను మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుండి హైదరాబాద్ తరలించిన కుటుంబీకులు, పరిస్థితి విషమించడంతో మృతి చెందిన్నట్లు తెలుస్తోంది.
