ఛాయాచిత్ర ప్రతిభకు ప్రశంసా పత్రాన్ని అందించిన. జిల్లా కలెక్టర్..
జగిత్యాల యదార్థవాది
జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ మండలోజు శ్రీనివాస్ తన ఛాయాచిత్ర ప్రతిభకు. ఆర్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ కలకత్తా వారు అందించిన ప్రశంసా పత్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాష, జిల్లా ఎస్పీ భాస్కర్ చేతులమీదుగా అందుకున్నారు. శ్రీనివాస్ తీసిన ఫోటోలను చూసి కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఫోటోగ్రఫీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు..