హైదరాబాద్ సదర్ ఉత్సవం అప్ప శృతి జరిగింది. ఖైరతాబాద్ కూడలిలో దున్నపోతుని రెడీ చేస్తుండగా అది ఒక్కసారిగా తాడు తెంచుకుని జనాల పైకి దూసుకెళ్లింది. భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి .
పలు వాహనాలు ధ్వంసమయ్యాయి ఎట్టకేలకు నిర్వాహకులు దున్నపోతును శాంతింపజేశారు.