జాతీయ లోక్ అదాలత్
యదార్థవాది ప్రతినిధి మెదక్
జాతీయ రాష్ట్ర న్యాయ సేవధికార సంస్థల ఆదేశానుసరము ఫిబ్రవరి11శనివారం రోజున మెదక్ జిల్లా కోర్ట్ ప్రాంగణము జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించబడును.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి P. లక్ష్మి సరదా సీనియర్రు సివిల్ జడ్జ్ జితేందర్ తో కలిసి గురువారం పత్రిక విలేకరులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో ప్రజలు కాక్షిదారులు తమ కేసులను రాజిమర్గం ద్వారా పరిష్కరించుకోవాలని, సమయము, డబ్బులు వృధాకకుండా త్వరతాగాతినా కేసులను పరిస్కారం చేసుకోవాలని తెలిపారు