జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎంఈఓ ల బృందం.
యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్
బదిలీపై వచ్చిన నూతన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును, జిల్లా ఎంఈఓ ల బృందం గురువారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగత అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ ఎంఈఓ రాజ గంగారెడ్డి, ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం, జక్రంపల్లి ఎంఈఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఎంఈఓ రామారావు, మోర్తాడ్ ఎంఈఓ ఆంధ్రయ, భీంగల్ ఎంఈఓ స్వామి, వేల్పూర్ ఎంఈఓ వనజ, వర్ని ఎంఈఓ శాంత కుమారి, తదితరులు పాల్గొన్నారు.