డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించింది. ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు ఈ విషయాన్నీ తెలిపారు. బీఏ , బీకాం , బీఎస్సీ, ఎంబీఏ, బి ఎల్ ఐ సీ,ఎం,ఎల్, ఐ సీ , పీజీ డిప్లమా సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి నవంబర్ 11 వరకు లేట్ ఫీ 200 చెల్లించి ప్రవేశం పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7382 929570 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.