తక్షణమే సమస్యలు పరిష్కారం..
సమస్యల తక్షణ పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు.
యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం
సమస్యల తక్షణ పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అన్నివార్డులలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించిన రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు.. ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆయా పథకాలునేరుగా లబ్ధిదారులకు అందేవిదంగా ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, పథకాల అమలు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, ప్రజల సమస్యలు ప్రజా ప్రతినిధులు నేరుగా తెలుసుకునేందుకు గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో 50వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్, డైరెక్టర్లు రాయుడు శ్రీను, నూకరాజు,పైడి శ్రీను,50వార్డు నాయకులు బాగాతి విజయ్,కృష్ణారావు మాస్టర్, పాతపట్నం రామ్మోహన్, నారాయణ స్వామి,సీపాన రాము,శివరాం Avn రాజు, సోని, చిరంజీవి, జగన్నాధం, వేణు, నారాయణరావు, పూజారి రాము, శివాజి, శ్రీనివాస్ రాజు, మురళీధర్, ఏం.వి.రెడ్డి, సీనియర్ నాయకులు షేఖ్ బాబ్జి, కె.చిన్నా, ధమoయతి, జ్ఞానేష్, సునీల్, గురువొజి, సచివాలయం సిబ్బంది, వాలంటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.