21.7 C
Hyderabad
Tuesday, March 10, 2026
హోమ్జాతీయతమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శగా..నల్గొండ బిడ్డ

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శగా..నల్గొండ బిడ్డ

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శగా..నల్గొండ బిడ్డ

నల్గొండ కు చెందినా కుతాటి గోపాల్ తమిళనాడు రాష్టానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. తెలంగాణలో పుట్టిన గోపాల్ 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు, తమిళనాడులోనే మొట్టమొదటి పోస్టింగ్, జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా పలు కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం, నేడు ప్రభుత్వ ప్రధాన కార్శదర్శి స్థాయికి వెళ్లారు…పేద కుటుంబంలో పుట్టి ఐఏఎస్‌ గా సీఎస్‌ స్థాయికి ఎదగడంతో శాలిగౌరారం వాసులు అన్నదలు వేక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్