22.7 C
Hyderabad
Wednesday, October 29, 2025
హోమ్Coronaతూర్పుగోదావరి జిల్లా ఒమిక్రాన్ కేసు..!

తూర్పుగోదావరి జిల్లా ఒమిక్రాన్ కేసు..!

తూర్పుగోదావరి జిల్లా ఒమిక్రాన్ కేసు..!

కోనసీమలోని అయినవిల్లి మండలం నేదునూరి సావరం గ్రామంలో మొదటి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్దారణ… సోమవారంన19వ తేదీన కువైట్ వచ్చిన మహిళ పి.గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణ కరోన శాంపిల్ సేకరణ, అక్కడ కోనసీమ వైద్యులకు సమాచారు.బుదవారం అర్ధరాత్రి ఒమిక్రాన్ నిర్దారించిన వైద్యాధికారులు.రెండు వాక్సిన్లు వేయించుకుని కువైట్ వెళ్లి వచ్చిన మహిళ…అప్రమత్తం అయిన అధికారులు, కుటుంబ సభ్యులకు మరోసారి కరోనా పరీక్షలు చేస్తున్నారు. భయాందోళనలో కోనసీమ పరిసర గ్రామా ప్రజలు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్