తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మార్గదర్శకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ధరణి ని విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. ఇప్పటివరకు 3.5 లక్షల slats బుక్ అయ్యాయని చెప్పారు. వీటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.