23.9 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్తెలంగాణనిఘా నేత్రాలతో పటిష్టమైన భద్రత..

నిఘా నేత్రాలతో పటిష్టమైన భద్రత..

నిఘా నేత్రాలతో పటిష్టమైన భద్రత..

దుబ్బాక: 9 యదార్థవాది ప్రతినిది

* ప్రజల రక్షణ మాకు ముఖ్యం..

* మూడో కంటితో నేరస్తుల ఆట కట్టు..

దుబ్బాక నియోజకవర్గలోని భుంపల్లి, మిడిదొడ్డి పోలీస్ స్టేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత.. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాలు తగ్గడానికి సీసీ కెమెరాలు ఎంతో తోడ్పడుతున్నాయని, సిద్దిపేట జిల్లాలో ఎక్కడ నేరం జరిగిన క్షణాల్లో తెలుసుకోవడానికి వీలవుతుందని, సున్నితమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఎంతో కీలక పాత్ర వహిస్తున్నాయని, ప్రజా ప్రతినిధులు, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలా సొమ్ముతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, దుబ్బాక ఇన్స్పెక్టర్ కృష్ణ, మిరుదొడ్డి సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ గౌడ్, భూంపల్లి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బిక్యా నాయక్, ప్రజా ప్రతినిధులు వ్యాపారం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్