నిరుపేద వధువుకు పెళ్ళికి బియ్యం అందజేత
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
సిద్దిపేట అర్బన్ మండలం, మిట్టపల్లి గ్రామంలో బాకీ కనకవ్వ కనకయ్య రెండవ కుమార్తె శ్రీ వల్లి వివాహానికి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొమ్మల యాదగిరి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన శ్రీ బాకీ కనకవ్వ కనకయ్యల కూతురు వివాహానికి నా వంతు సహాయ సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అనంతరం పొన్నాల మల్లేశం చనిపోయిన విషయం తెలుసుకొని వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మీరు దిగులు పడవద్దని మీకు ఎలాంటి ఆపదైనా మీ అండగా ఉంటామని అని వారికి ధైర్యాన్ని నింపారు వారికి ఆర్థిక సహాయంగా ఇవ్వడంజరిగింది ఈ కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షుడు కొలిమి బిక్షపతి మిట్టపల్లి గ్రామ అధ్యక్షులు లక్ష్మీనారాయణ దుర్గయ్య బాకీ చంద్రం మల్లేశం రాములు శ్రీనివాస్ ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.