రాష్ట్రంలోకి జూన్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శనివారం నాటికి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి అని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు మొదలవుతాయని అంచనావేసింది ఇదిలా ఉండగా రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఉక్కపోత మొదలైంది ప్రేమ శాతం మామూలుగా ఉండే దానికన్నా తగ్గినట్లు తెలుస్తోంది