హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీ లో ఐదు ఏండ్ల
బాలిక మృతదేహం వెలుగు చూసింది. ఓ దుకాణం ముందు బాలిక మృతదేహం పోలీసులకు సమాచారం రాగా వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక సాధారణమైన మరణమా హత్య అని దర్యాప్తులో అనేది దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.