26.7 C
Hyderabad
Tuesday, October 14, 2025
హోమ్Videosపంజాగుట్టలో బాలిక మృతదేహం గుర్తింపు...

పంజాగుట్టలో బాలిక మృతదేహం గుర్తింపు…

హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీ లో ఐదు ఏండ్ల
బాలిక మృతదేహం వెలుగు చూసింది. ఓ దుకాణం ముందు బాలిక మృతదేహం పోలీసులకు సమాచారం రాగా వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక సాధారణమైన మరణమా హత్య అని దర్యాప్తులో అనేది దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్