25.8 C
Hyderabad
Saturday, August 2, 2025
హోమ్తెలంగాణపలు అభివృద్ధి పనులకు ప్రారంభించి.. ఎమ్మెల్యే సతీష్ కుమార్

పలు అభివృద్ధి పనులకు ప్రారంభించి.. ఎమ్మెల్యే సతీష్ కుమార్

పలు అభివృద్ధి పనులకు ప్రారంభించి.. ఎమ్మెల్యే సతీష్ కుమార్

హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ మండలం పలు అభివృద్ధి పనులకు ప్రారంభించి చేసిన హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ గురువారం తంగళ్ళపల్లి నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. శనిగరంలో మున్నూరు మున్నూరు కాపు సంఘానికి 20గుంటల భూమి కేటాయింపు పత్రాన్ని సంఘ సభ్యులకు అందజేసి, మిని ఫంక్షన్ హాలు నిర్మాణానికి ప్రభుత్వం తరఫున నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శనిగరంలోనీ మినీ రిజర్వాయర్లో 12లక్షల 12వేల రూపాయల విలువగల 4లక్షల 94 వేల రొయ్య పిల్లలను చెరువులోకి విడుదల‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి,ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, జెడ్పిటిసి నాగరాజు శ్యామల మధుసూదన్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ పేరియాల దేవేందర్ రావు, వైస్ ఎంపీపీ తడకల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్