11.7 C
Hyderabad
Saturday, December 13, 2025
హోమ్తెలంగాణపార్టీలో క్రమశిక్షణ ముఖ్యం..మల్లు రవి

పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం..మల్లు రవి

పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం..మల్లు రవి

సోషల్ మీడియా లో కాంగ్రెస్ పార్టి నాయకులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కట్టినా చర్యలు తప్పవు. పార్టీలోక్రమశిక్షణ ముక్యమని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ఈ విషయాన్ని గతంలో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టి ఆదేశాలను, నాయకులు, క్యాడర్ తు.చ తప్పకుండా పాటించాలన్నారు. సామాజిక మాద్యమాలలో పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా ఎవ్వరు పోస్టులు పెట్టినా చట్టపరమైన, పార్టీ పరమైన చర్యలు ఉంటాయి.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్