23.3 C
Hyderabad
Thursday, September 18, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్పీజీ ఫలితాలు విడుదల...

పీజీ ఫలితాలు విడుదల…

ఏపీ పీజీ సెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు ప్రవేశ పరీక్షలో 87 పాయింట్ 62 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు . గతంలో అన్ని యూనివర్సిటీల ఒకే ప్రవేశ పరీక్ష లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్న వివరించారు అర్హత సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులో చేరవచ్చు అని చెప్పారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్