ఏపీ పీజీ సెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు ప్రవేశ పరీక్షలో 87 పాయింట్ 62 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు . గతంలో అన్ని యూనివర్సిటీల ఒకే ప్రవేశ పరీక్ష లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్న వివరించారు అర్హత సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులో చేరవచ్చు అని చెప్పారు.