తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కొత్త నిర్ణయం తీసుకున్నారు కరోనా కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ క్లాసులు వినేవారి కోసం ల్యాప్టాప్లు టాబ్లెట్ అందించాలని ఇందుకోసం తమ తమ వద్ద నిరుపయోగంగా ఉన్న లాప్ టాప్ లు టాబ్లెట్ రాజ్ భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగంలో అప్పగించాలని కోరారు ఐటీ కంపెనీలు కాకుండా దాతలు విద్యార్థులు నిరుపయోగంగా పడి ఉన్న వాటిని ని మరిన్ని వివరాల కోసం 9490000242 లో లో సంప్రదించాలని కోరారు