ప్రజలకు అందుబాటులో వుండాలి:కమిషనర్
యదార్థవాది ప్రతినిది రామగుండం
ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలి.కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజీ).. నూతనంగా బెల్లంపల్లి ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన పి. సదయ్య రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజీ) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ అధికారులను సమన్వయ పరుస్తూ ప్రజలతో మంచి సత్ససంబంధలు కలిగి, 24*7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలని ఏసీపీ కి సూచించారు..