23.7 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్తెలంగాణప్రజలకు అందుబాటులో వుండాలి:కమిషనర్

ప్రజలకు అందుబాటులో వుండాలి:కమిషనర్

ప్రజలకు అందుబాటులో వుండాలి:కమిషనర్

యదార్థవాది ప్రతినిది రామగుండం

ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలి.కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజీ).. నూతనంగా బెల్లంపల్లి ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన పి. సదయ్య రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజీ) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ అధికారులను సమన్వయ పరుస్తూ ప్రజలతో మంచి సత్ససంబంధలు కలిగి, 24*7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలని ఏసీపీ కి సూచించారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్