ప్రజాభవన్ లో ప్రజా దర్బార్.
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో ముందుగా అనుకున్నట్లే గడీల పాలన అంతం అయిందని చెప్పుకోవచ్చు..
ప్రతి శుక్రవారం ప్రచార దర్బార్ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ఆహ్వానించారు..
అందుకు అనుగుణంగా నేడు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ కు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా భవన్ కు భారీగా తరలివచ్చిన ప్రజలు..