29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలి: గడిపే మల్లేష్

ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలి: గడిపే మల్లేష్

ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలి: గడిపే మల్లేష్

సిద్ధిపేట యదార్థవాది

ఆస్పత్రులలో బయోమెట్రిక్, సిసి కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసినా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు ప్రతి రోజూ విధులకు హాజరు కావడం లేదని ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందడం లేదంటు వైద్యులు ప్రతి రోజూ విధులకు హాజరయ్యేందు చర్యలు చేపట్టాలని దావఖనలో బయోమెట్రిక్ విధానం ఆసుపత్రిలో సిసి కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి పర్యవేక్షణ పూర్తిగా లోపించడం వల్ల ఆసుపత్రిలో ప్రతి రోజూ ఒక్కరే విధులకు హాజరవ్వడం వల్ల ఓపిలో పత్రి దినం 200 మందికిపైగా వివిధ రకాల సిజనల్ వ్యాధులతో గ్రామీణ ప్రాంతాలనుండి సర్కారు దావఖనకు పేదవాళ్లు రావడం మెరుగైన వైద్యం కరువైదని ప్రతి చిన్న కేసును సిద్దిపేట, వరంగల్ ఎంజిఎం, కరీంనగర్ వంటి దూర ప్రాంతలకు పంపించడం సర్వసాధారణం అయ్యిందని గడిపె మల్లేశ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెల్లినట్లు గడిపె మల్లేశ్ తెలిపారు. ప్రభుత్వ వైద్యులు ఉద్యోగ ధర్మాన్ని అంకితభావంతో పనిచేసి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు మరింత కృషి చేసేల చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు గడిపె మల్లేశ్ తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్