11.7 C
Hyderabad
Saturday, December 13, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఆర్‌ఏ పెంపు..

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఆర్‌ఏ పెంపు..

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఆర్‌ఏ పెంపు..

అమరావతి యదార్థవాది

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించనుంది..
ఇక, హెచ్‌ఆర్‌ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు పెంపు వర్తించనుంది..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్