23.2 C
Hyderabad
Wednesday, October 29, 2025
హోమ్తెలంగాణప్రమాదపు సంఘటన స్థలలను పరిశీలించిన ఏసిపి వెంకటేశ్వర్లు

ప్రమాదపు సంఘటన స్థలలను పరిశీలించిన ఏసిపి వెంకటేశ్వర్లు

ప్రమాదపు సంఘటన స్థలలను పరిశీలించిన ఏసిపి వెంకటేశ్వర్లు

యదార్థవాది ప్రతినిది ధర్పల్లి

ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్లు ప్రమాదపు సంఘటన స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ.ఎక్కడైతే ప్రమాదపు సూచనలు ఉన్నాయో అక్కడ గ్రామ ప్రజలను, గ్రామ అభివృద్ధి కమిటీ ,రాజకీయ నాయకులను, రైతులను పిలిచి అవగాహన కల్పించారు. అలాగే ధర్పల్లి సీఐ సైదాకు ఎస్ఐ వంశీకృష్ణారెడ్డికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్లు, సీఐ సైదా, డిచ్ పల్లి సిఐ మోహన్, ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణ , బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి,మాజీ సర్పంచ్ కర్క గంగారెడ్డి, విడిసి చైర్మన్ చెలిమల రంజిత్, వీడీసీ సభ్యులు,రైతులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్