ప్రాజెక్టు దిగువ ప్రాంతా ప్రజలు జాగ్రత్తలు ఉండాలి..
నిజామాబాద్ యదార్ధవాది
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరిహాక ప్రాంతాలైన ఉత్తర తెలంగాణ లో అతి భారీ వర్షాల సూచన కారణంగా శ్రీరామ్ సార్ ప్రాజెక్టు గేట్లు 8గేట్లు ఎత్తి 20000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు ఉన్న ప్రాంత ప్రజలను, ప్రాజెక్ట్ ఎస్ ఈ శ్రీనివాస్ రెడ్డి, అధికారులను, పోలీస్, రెవెన్యూ, ప్రజలను అప్రమత్తం చేశారు. పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి వరద నీరు పోటెత్తడంతో పది నిమిషాలు క్రితం 8 గేట్లు ఎత్తి 20000 క్యూసెక్కుల దిగువకు వదిలారు. మత్స్యకారులు, గొర్రెల కాపరులు, రైతులు నది వైపు వెళ్ళవద్దని హెచ్చరించారు. నదీ పరివాహ ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరడం జరిగింది.శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో జెన్కో లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన జెన్ కో సి ఈ రమేష్ బాబు. ఎస్ ఈ శ్రీనివాస్..