ప్రారంభోత్సవనికి కల్యాణ మండపం..
ఆర్మూర్ 25 డిసంబర్ 22
నిజామాబాద్ జిల్లా వంజరి కులస్తులకు నిర్మిస్తున్న కల్యాణ మండపం జనవరి 26న ప్రారంభోత్సవం చేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం మాక్లూర్ మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మామిడిపల్లి గ్రామ వంజరి కులస్తులతో ముచటించారు. గ్రామా ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తిసుకవేల్లరు, గ్రామా సమస్యలు వెంటనే పరిశ్క్షంచాలని అధికారులకు, ప్రజ ప్రధినిదులకు తెలిపారు.