బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని కుమారిన్ ఏరియా లో అల్పపీడనం ఏర్పడిందని ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు మూడు రోజులుగా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రాలో ఆదివారం వరకు మూడు రోజుల పాటు వర్షాలు కురియనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది