33.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణమంత్రి కుమారుడి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు...

మంత్రి కుమారుడి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు…

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ కారు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ లో సదర్ ఉత్సవాలో పాల్గొనేందుకు సాయి యాదవ్ వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఆయన కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతని కాలుకి గాయాలయ్యాయి స్థానికులు సాయి కారును అడ్డుకొని వాగ్వాదానికి దిగారు పోలీసులు జోక్యం చేసుకుని గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి సర్దిచెప్పారు. పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్