హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు బస చేసిన సింగాపురం లోని గెస్ట్ హౌస్ లో లో పోలీసులు తనిఖీలు చేపట్ట. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తో పాటు ప్రముఖులు ఈ గెస్ట్ హౌస్ ను వాడుకున్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు కు చెందిన కి ట్స్ కాలేజీ లోని guest హౌస్ నీకు కూడా తనిఖీ చేశారు. హుజరాబాద్ లో ఓటర్లకు కవర్లలో 6 వేల చొప్పున పంపిణీ చేస్తున్నది మంత్రి హరీష్ రావు వర్గీయులేనని సమాచారం ఉండడంతో తనిఖీల వ్యవహారం ప్రాధాన్యత కలిగింది