30.2 C
Hyderabad
Wednesday, March 12, 2025
హోమ్తెలంగాణమంత్రి హరీష్ ట్వీట్..

మంత్రి హరీష్ ట్వీట్..

మంత్రి హరీష్ ట్వీట్..

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.ఈ పెంపు గతేడాది జూలై 1వ తేదీ నుండి వర్తిస్తుంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్