30.2 C
Hyderabad
Wednesday, March 12, 2025
హోమ్తెలంగాణమతాలకు అతీతంగా ఉత్సవాలు జరుపుకోవాలని: కమిషనర్ సత్యనారాయణ

మతాలకు అతీతంగా ఉత్సవాలు జరుపుకోవాలని: కమిషనర్ సత్యనారాయణ

మతాలకు అతీతంగా ఉత్సవాలు జరుపుకోవాలని: కమిషనర్ సత్యనారాయణ

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిది

బోధన్ లో గణేష్ నిమజ్జనం-మీలాద్ ఉన్ నబి పండుగల నేపథ్యంలో బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్.
గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్లో గణేష్ నిమజ్జనం మీలాద్ ఉన్ నబి పండుగ బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, పర్యవేక్షించారు. అందులో భాగంగా బోధన్ టౌన్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదేల్లి మాస్క్, ఏక చక్రలయం, భావని పేట్ రామాలయం ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ పర్యవేక్షణలో బోధన్ ఎ. సి. పి కిరణ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజ్, ఎస్ ఎచ్ ఓ ప్రేమ్ కుమార్, ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలిసులు సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్