మరో కొత్త పథకం శ్రీకారం
తెలంగాణలో సామాజిక భద్రతా..
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
రాష్ట్రంలో రవాణా రవాణాయేతర ఆటో డ్రైవర్లు హోంగార్డులు వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఐదు లక్షల సామాజిక భద్రతా పథకం అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రమాద బీమా ప్రీమియం మొత్తం ఖర్చు రూ. 5,00,000/- ఈ పథకం కింద కవర్ చేయబడిన లబ్ధిదారునికి ప్రమాద బీమా రాష్ట్ర ప్రభుత్వంచే చెల్లించబడుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్ఫారమ్ కార్మికులకు రూ.5,00.000/- ప్రమాద మరణ బీమాతో “రవాణా రవాణాయేతర ఆటో డ్రైవర్లు హోంగార్డులు వర్కింగ్ జర్నలిస్ట్ల కోసం సామాజిక భద్రతా పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది..