28.3 C
Hyderabad
Thursday, July 31, 2025
హోమ్తెలంగాణమల్లన్న సాగర్ నుండి ట్రయల్ రన్ ప్రారంభించిన : మంత్రులు

మల్లన్న సాగర్ నుండి ట్రయల్ రన్ ప్రారంభించిన : మంత్రులు

మల్లన్న సాగర్ నుండి ట్రయల్ రన్
ప్రారంభించిన : రాష్ట్ర మంత్రులు

గజ్వేల్ యదార్థవాది

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుండి ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు CMO సెక్రటరీ స్మితా సబర్వాల్.. సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి మండలం మంగోల్ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 12 వందల 12 కోట్ల రూపాయలతో రోజు 540 మిలియన్ లీటర్లను శుద్ధి చేయడానికి రాష్ట్రంలోనే అతిపెద్దగా నిర్మించిన నీటి శుద్దికరణ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ తో సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాలకు భవిష్యత్తులో తప్పనున్న తాగునీటి ఇబ్బందులు తప్పుతాయి..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్