మహిళాలు అన్ని రంగాలలో ముందుఉండలి..
యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ల సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పలువురు మహిళా రేషన్ డీలర్లను ఘనంగా సన్మానించిన సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడు రాష్ట్ర జేఏసీ కన్వీనర్ దొమ్మాటి రవీందర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే సమస్యలను పరిష్కరించుకుందమని మహిళాలలు చదువుతోనే సమాజంలో గుర్తింపు గౌరవం ఉంటుందని స్త్రీలు మానసికం గా ఆర్థికంగా బలోపేతమవుతారని దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని విజయం సాధిం చాలని సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోని అన్నిట ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ బ్రాహ్మణపల్లి చంద్రం మహిళా సెక్రెటరీ అనిత రెడ్డి హుస్నాబాద్ మండల అధ్యక్షుడు గంగారపు చేతన్ కోహెడ మండల అధ్యక్షురాలు కూర రమాదేవి జిల్లాలోని మహిళా రేషన్ డీలర్లు పాల్గొన్నారు..