మానవసేవే మదవసేవా…
దుబ్బాక 28 డిసంబర్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో బుధవారం సల్కం మల్లేశం యాదవ్ 400 వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లేశం యాదవ్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నావంతు సహాయంగా వాటర్ క్యాన్లు పంపినిచేయడం జరిగిందని, స్వంత గ్రామానికి సహాయం చేయడం నాకెంతో తృప్తిని ఇస్తుందని తెలిపారు.