26.7 C
Hyderabad
Saturday, June 14, 2025
హోమ్జాతీయమార్కెట్లోకి అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు...

మార్కెట్లోకి అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు…

పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో చల్లని కబురు వారికి చెప్పింది మారుతి సుజుకి ఇండియా కంపెనీ. డీజిల్ కార్లు మించి మైలేజీ అందించే కొత్త కారు ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ హచ్ బ్యాక్ మోడల్ గా ఉన్నా ఫేస్లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి తెచ్చేందుకు మారుతి సిద్ధమైంది. నవంబర్ 10 నుంచి కొత్త సెలెరియో మోడల్ అడ్వాన్స్ బుకింగ్ లు ప్రారంభం కానున్నాయి

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్