మా పొట్ట కొట్టొద్దు..
ఆర్మూర్: 10 యదార్థవాది ప్రతినిది
ఆర్మూర్ పట్టణంలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్ లను ఇబ్బడులకు గురి చేస్తున్న ఆర్టీసీ డిపో మేనేజర్ తీరుకు నిరసనగా ఆర్మూర్ అసిస్టెంట్ పోలిస్ కమిషనర్ వినతిపత్రాన్ని సమర్పించిన ఏఐటీయూసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి అరేపల్లి సాయిలు.. జావీద్ భాయ్ మినిస్టేడియం ప్యాసింజర్ ఆటో డ్రైవర్, ఏఐటీయూసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ స్వయంశక్తితో ఆటో నడుపుతూ, వచ్చే చలి చాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఆటోల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బస్సుల్లో ఎక్కిస్తు ఆటోలను సీజ్ చేయిస్తూ, RTO అధికారులను వెంట బెట్టుకుని ఆటోలను సీజ్ చేయిస్తూన్న డిపో మేనేజర్..ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాలిమ్.శ్రీనివాస్, సదానందం, రాజేశ్వేర్.లజార్. సిరాజోద్దీన్.తాజోద్దీన్..లాగ్గాల నర్సయ్య. నజీర్.రాజు.గంగాధర్. పీర్సింగ్.తదితరులు పాల్గొన్నారు