ముంచుకొస్తున్న మూడో వేవ్ కరోనా ఇప్పటికే బెంగళూరులో కేసుల గుర్తింపు…

319

మొన్నటిదాకా సెకండ్ వేవ్ కరోనా కారణంగా దేశం ఎంత అల్లాడి పోయిందో అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుంది. ఈ వార్త వింటేనే గుండెలు గుబెల్లుమన్నాయి. మొదటి రెండు కరోనా లతో దేశం మొత్తంలో వదిలించుకొని వ్యాక్సినేషన్ తదితర ఆరోగ్య పరమైన రక్షణ చర్యలు తీసుకొని ఇప్పుడే బయట పడ్డాం అయితే ఇప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుందని పరిస్థితులు చూస్తుంటే చెప్పక తప్పదేమో అనిపిస్తుంది. మూడవ దశ ముంచుకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. పండగ ల సీజన్లు ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల బెంగళూరులో కొత్తరకం కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు ఈ నగరంలో ay 4.2 అనుమానిత కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.l అయితే ఈ వైరస్ వేరియంట్ గుర్తించేందుకు కు నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. ఈ కొత్త వైరస్ సోకిన వారు ఇద్దరూ కూడా బెంగళూరుకు చెందిన వారే నని గుర్తించారు వీరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు ఈ కొత్త వేరియంట్ యూ కె డెన్మార్క్ లండన్ జర్మనీ ఐర్లాండ్ వంటి యూరోపియన్ దేశాల్లో కూడా గుర్తించినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా గా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రదీప్ మాట్లాడుతూ ఈ కొత్త వేరియంట్లలో రాష్ట్రంలో లో ఏడు కేసులను గుర్తించినట్లు తెలిపారు బెంగళూరులో 3 రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు ఉన్నట్లు వెల్లడించారు అయితే ఈ కొత్త వేరియంట్ వల్ల ఇలాంటి మరణాలు సంభవించలేదని తెలిపారు యూకేలో గుర్తించిన ఈ కొత్త వేరియంట్ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వైరస్ ఏ మేరకు విస్తరిస్తుంది ఎలాంటి ప్రభావం చూపుతుంద

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి