మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్
హైదరాబాద్: 6 జనవరి
హైదరాబాద్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల అబివ్రుది ప్రభుత్వ విదానాలను కోతసంకేతితపై హైదరాబాదులో చేర్చించినట్లు కేటీఆర్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు.