రాజన్నను దర్శించుకున్న: మాజీ డీజీపీ
వేములవాడ: యదార్థవాది ప్రతినిది
రాజరాజేశ్వర స్వామి దర్శనానికై కుటుంబ సమేతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిజిపి దినేష్ రెడ్డి..ఏ ఈ ఓ ప్రతాప నవీన్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్నీ అందించారు. వీరితోపాటు స్థానిక డిఎస్పీ నాగేంద్ర చారి, సిఐ వెంకటేష్ ఎసై వెంకట్రాజం ఉన్నారు.