23.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
హోమ్తెలంగాణరాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరాలి..కంటి వెలుగు కార్యక్రమం: సిఎస్ శాంతి కుమారి

రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరాలి..కంటి వెలుగు కార్యక్రమం: సిఎస్ శాంతి కుమారి

రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరాలి..కంటి వెలుగు కార్యక్రమం: సిఎస్ శాంతి కుమారి

హైదబాద్: యదార్థవాది ప్రతినిది

రాష్ట్రం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి.. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ” తెలంగాణ కంటి వెలుగు ” మని, నేడు నుండి 33 జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రాష్ట్రం సంపూర్ణ అంధత్వ నిర్మూలన లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత కంటి వెలుగు ప్రారంబిచం, రాష్ట్రంలో మెదటి విడతలో సుమారు కోటి 75 లక్షల మందికి నిర్వహించం అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్