25.9 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణరాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: తమిళిసై..

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: తమిళిసై..

యదార్థవాది ప్రతినిధి

హైదరాబాద్: రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు..పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై తెలిపారు. రాజ్‌భవన్‌లోనే గవర్నర్‌ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లి.. అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్