29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్జాతీయరిలయన్స్ ఫ్యామిలీ లోకి మరో గౌరవం.. ఈషా అంబానీ కి అరుదైన అవకాశం...

రిలయన్స్ ఫ్యామిలీ లోకి మరో గౌరవం.. ఈషా అంబానీ కి అరుదైన అవకాశం…

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు రిలయన్స్ జియో డైరెక్టర్ ఈషా అంబానీకి అరుదైన అవకాశం లభించింది వాషింగ్టన్కు చెందిన స్మిత్ సోఫియా నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ నెంబర్ గా గా నియామకం అయ్యారు సెప్టెంబర్ 23 నుంచి నియామకం అమలులోకి వచ్చింది. ప్రతి సభ్యుల్లో అమెరికా వా ఉపాధ్యక్షురాలు కమల హరీష్ కూడా ఉన్నారు అయితే 2023 లో ఈ మ్యూజియానికి వందేళ్ల వేడుక లు జరగనున్నాయి.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్