రెండేళ్ళ ఆయుష్షు మింగేసిన కరోనా
భారతీయుల ఆయుష్షు పై కరోనా
తీవ్రంగానే ప్రభావం చూపింది. భారతీయుల అర్థాయుష్షు లో సుమారు రెండేళ్లు తగ్గినట్లు ముంబై ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ తన అధ్యయనంలో తేల్చింది. 2019లో దేశంలో పురుషుల సగటు వయస్సు 69.5 కాగా మహిళ సగటు వయసు 72 ఉంది. అయితే 2020నాటికి ఈ వయసు రెండేళ్లు తగ్గింది పురుషులు 67.5 మహిళలు 60 9.8 సగటున నమోదయింది.